ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పర్యావరణ పరిరక్షణను పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాలు లేక సంగారెడ్డి జిల్లా ప్రజలు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు �
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.