కొద్ది రోజుల క్రితం వరకు రూ.50లోపే ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర.. పక్షం రోజులుగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.200కు చేరింది. దీంతో పచ్చిమిచ్చి కొనాలంటే కాదు.. ఆ పేరు వింటే
మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్న మాటను కొట్టిపారేయలేం. కానీ, ఏ మేరకు నిర్ణయిస్తుందన్న విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి. అందుకే మిషిగాన్ విశ్వవిద్యాలయం.. మన జీవితం మీద ఏ ఆహార పదార్థం ఎంత ప్రభావం చూప