రాష్ట్రంలో సేంద్రియ సాగుకు ప్రాధాన్యమివ్వనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం సేం ద్రియ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేచ�
సేంద్రియ సాగు విధానం ఎంతో మేలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం