Maharashtra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్స్ చేపట్టిన సమ్మెను గురువారం నుంచి విరమించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో సమ్మె విరమిస్తున్నట్లు ఈ సంఘ సభ్యులు తెలిపారు. సీసీఎంపీ కోర్సును రద్దు చేయాలని కోరుతూ డాక్టర్�
జలుబు.. దగ్గు.. జ్వరం.. గొంతునొప్పి.. ఎవరి నోట విన్నా.. ఇదే మాట.. వాతావరణంలో ఏర్పడిన మార్పులు..వానాకాలం ప్రారంభంతో గ్రేటర్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా..