అట్ట ముక్కలు, బంకమట్టితో అరచేతిలో ఇమిడే విధంగా అయోధ్య శ్రీరామ మందిరాన్ని తయారు చేసి తన నైపుణ్యాన్ని చాటుకుంది వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి సాయిప్రియ.
Odisha Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఒడిశాలో నిర్మించిన రామ మందిరాన్ని (Odisha Ram Mandir) కూడా అదే రోజున ప్రారంభిస్తున�