ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్డ్రాకు 13 వరకు అవక�
ఇప్పటికే దేశంలో మూడు దశలు పూర్తి చేసుకున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడో, ఆఖరి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జూన్ 1న జరిగే ఈ ఎన్నికల్లో 57 సీట్లకు పోలింగ్ జరగనుంది.