వానకాలం వర్షాలపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. బోర్లను నమ్ముకుని వరి సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన బాల్ద నర్సయ్య త�
కొన్ని రోజులుగా వరణుడు ముఖం చాటేయడంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక పోవడంతో నారుమళ్లు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.