2009 విద్యాహక్కు చట్టాన్ని సవరించిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. తద్వారా 5వ, 8వ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. టీఆర్ సుబ్రమణియ�
No Detention Policy | నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దు కావడంతో.. 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.