తనతో మాట్లాడడం లేదని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి.. మహిళను దారుణంగా హతమార్చాడు. కోపోద్రిక్తులైన మృతురాలి సంబంధీకులు అతడిపై దాడి చేయడంతో నిందితుడు సైతం మృత్యువాత పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చ
ఎమ్మెల్సీ కవిత | నిజామాబాద్ నగరంలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షిందన్నారు.
నిజామాబాద్ : జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
స్నానానికి గాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాల�