వీసీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 9: పాఠశాలలు తెరిచే వరకు ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డ�
ఖలీల్వాడి, ఏప్రిల్ 9: నిజామాబాద్లోని ఉమామహేశ్వరి ఆలయంలో చతుర్వేద సదస్సు, అథర్వణ వేదయాగం అట్టహాసంగా కొనసాగుతున్నది. లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు �
వర్గల్లో కాళేశ్వరం నీళ్లను హల్దీవాగుకు వదిలిన ముఖ్యమంత్రి కేసీఆర్కొండపోచమ్మసాగర్ నుంచి పరుగులు తీస్తోన్న గోదావరి జలాలువేయికండ్లతో ఎదురుచూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతులుప్రతిష్టాత్మక కార్యక
ధర్పల్లి/ఇందల్వాయి/సిరికొండ/రెంజల్/మోర్తాడ్, ఏప్రిల్ 6 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. 45 ఏండ్లు నిండినవారికి వైద్య సిబ్బంది టీకా వేస్తున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖా�
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిబాన్సువాడ, ఏప్రిల్ 6 : ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని రాష్ట్ర శాసనభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. లక్షలాది మంది రైతుల కష్టాలు తీరే రోజు.. రైతుల కన్నీటిని గోదావర�
మోపాల్(ఖలీల్వాడి), ఏప్రిల్ 6: మోపాల్ మండలంనర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు మంగళవారం కన్నుల పండువగా జరిగాయి. ఇందూరు తిరుమల సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు యాగశాలలో మహ
ఇందూరు, ఏప్రిల్ 6 : కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉం డాలని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలకు కలెక్టర్ �
పన్ను వసూళ్లు, విద్యుత్ బకాయిల చెల్లింపులో ఆదర్శంl3,685 మంది జనాభా.. 24 సీసీ కెమెరాలు1400 మంది ఉపాధి కూలీలకు వంద శాతం పని దినాలుమొక్కలు పీకితే జరిమానా, రక్షణకు ప్రత్యేకంగా వన సేవకులుప్రైవేటు బస్సుల కట్టడితో సర్�
ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో 96 కేసులుపలు గ్రామాల్లో నిర్ధారణ శిబిరాల ఏర్పాటుసుంకినిలో వారంరోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 4: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ని�
కొనసాగుతున్న ట్రయల్న్1856 గ్రామాలకు అందనున్న తాగునీరుహర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలునిజాంసాగర్, ఏప్రిల్ 4: భగీరథ నీళ్లు ఇంటింటికీ వచ్చేందుకు పనులు పూర్తికావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్
గొర్రెలు, గేదెలు, కోళ్ల పెంపకానికి షెడ్ల మంజూరుప్రతి పంచాయతీ పరిధిలో మొదట ఐదుగురు లబ్ధిదారులకు కేటాయింపుబాన్సువాడ , ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహం అందించి ఆర్థికంగా ఎదిగే విధంగా ఐ�
నిర్ణీత సమయంలో పూర్తిచేయాలిపలు మండలాల్లో డబుల్ బెడ్ రూంఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించినరాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిభీమ్గల్/వేల్పూర్/మోర్తాడ్(కమ్మర్పల్లి)/బాల్కొండ (ముప్కాల్ ), ఏప్రిల�