వేల్పూర్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో సాగునీటి వనరులను పెంచడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో పెద్దవాగుపై నూతనంగా రూ.9కోట్ల 35లక్షతో నిర్మిస్తున్న �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అభివృద్ధి జరగడం లేదు..?ఎంపీ అర్వింద్కు మంత్రి వేముల ప్రశ్నమోర్తాడ్(కమ్మర్పల్లి), ఏప్రిల్ 3: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు జరగడం లేద�
నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంచికంటి ఉమాకాంత్(50) నిజామాబాద్ రూరల్ మండలం మల�
నిజామాబాద్ | హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నల
నిజామాబాద్ : జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పాత భవనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. విషయం తెలిసి