EaseMyTrip | ఈజీ మై ట్రిప్ అనే సంస్థ కో-ఫౌండర్ నిషాంత్ పిట్టి.. కంపెనీ సీఈఓగా వైదొలిగారు. నిషాంత్ స్థానంలో ఆయన సోదరుడు రికాంత్ పిట్టిని కంపెనీ సీఈఓగా నియమించింది.
గత సంవత్సరం వరుస సినిమాలతో తెరపై సందడి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ లోటును తీర్చేయడానికి త్వరలో ‘ఎమర్జెన్సీ’ సినిమాతో అభిమానుల ముందుకు వస్తోంద�