1. అశోక్ మెహతా కమిటీ అభిప్రాయం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యానికి కారణం? 1) ఉద్యోగిస్వామ్యం పాత్ర 2) రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం 3) భావ స్పష్టత లేకపోవడం 4) లింగ సమానత్వం లేకపోవడం ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4 2. కింద
నలుగురిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా ఉన్నవారే విజయం సాధిస్తారు.. కెరీర్ పరంగా అందరూ చేసే కోర్సుల కంటే విభన్నమైన కోర్సులను ఎంచుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటివే బీటెక్ డెయిరీ ట�
1. ఒక భాగహారం లెక్కలో శేషం 0. రుత్విక్ అనే విద్యార్థి 21 బదులుగా పొరపాటున 12ను భాగించే సంఖ్యగా తీసుకున్నాడు. అందువల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. అయిన సరైన భాగఫలం ఏది? ఎ. 20 బి. 0 సి. 12 డి. 13 2. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం
పాశ్చాత్యీకరణవల్ల వచ్చిన పారిశ్రామీకరణవల్ల నూతన వృత్తులు, వివిధ కులాలవారు కలిసి పనిచేయడం, సంప్రదాయ వృత్తుల స్థానంలో నైపుణ్యం, భద్రతా సంబంధంగల వృత్తి ఏర్పడటంవల్ల...
అరిగె రామస్వామి మాల బాలికను దేవదాసీగా చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టి మాదిగ అబ్బాయితో వివాహం జరిపించి రెండు కులాల మధ్య సయోధ్య కాంక్షించాడు. తర్వాతి కాలంలో అరుంధతీయ మహాసభను స్థాపించి...
ఉత్తరభారతదేశం సమశీతోష్ణ మండలంలో, దక్షిణ భారతదేశం ఉష్ణమండలంలో ఉన్నది. కర్కాటక రేఖ (ఆయన రేఖ) భారతదేశాన్ని శీతోష్ణస్థితి పరంగా ప్రభావితం చేస్తున్నది. దేశం మొత్తం ఉష్ణమండల ఆయనరేఖా...
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్చెస్�
బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్లో భేదాభిప్రాయాలకు దారితీసింది. కాంగ్రెస్లోని అన్నివర్గాలవారు బెంగాల్ విభజనను వ్యతిరేకించిన ఉద్యమం...
కామర్స్ కోర్సులకు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ తరుణంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కామర్స్ కోర్సులు చదివితే భవిష్యత్తు ఉంటుంది, కామర్స్ నిపుణులుగా ఎలా స్థిరపడవచ్చు వంటి...
టీచర్ ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థులు కింది అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్ను నిశితంగా పరిశీలించాలి. దాని పరిధిని గుర్తించాలి. -ఏయే రిఫరెన్స్ పుస్తకాలు అవసరమో గుర్తించాలి. -కా�
71 శాతం నీటితో ఆవరించిఉన్న ఈ భూభాగంపై ఏడు ఖండాలు విస్తరించి ఉన్నాయి. ప్రకృతి సోయగాలు, రమణీయ ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో మాత్రమే కనిపించే జీవజాలం, వివిధ శీతోష్ణస్థితి పరిస్థితులు, భూ స్వరూపాల వంటి విశేషాలు అ�
-ఎస్జీటీ పరీక్షలో తెలుగు కంటెంట్కు సంబంధించి 18 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 9 మార్కులు ఉంటాయి. ప్రశ్నలస్థాయి పదో తరగతి వరకు అని సిలబస్ ఇచ్చారు. టీచింగ్ మెథడాలజీలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్�