హిందూ మతాన్ని విమర్శించిన ప్రథమ తాత్విక విప్లవకారులు బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు. చార్వాకుడు ప్రచారంలోకి తీసుకొచ్చాడు. జైన, బౌద్ధ మతాలకు కావాల్సిన తాత్విక పునాదులను ఏర్పాటు చేశారు.
గ్రూప్-1 ప్రత్యేకం భారతదేశ చరిత్ర – 1857 తిరుగుబాటు అణచినా అది బ్రిటిష్ అధికారాన్ని పునాదులతో సహా కదలించింది. లార్డ్ క్రోమర్ అన్నట్లు ఇంగ్లండ్లోని యువకులు సిపాయిల తిరుగుబాటు చరిత్రను చదివి అంతరంగంలో జీ�
1. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది? 1) ఒడిశా 2) ఛత్తీస్గఢ్ 3) తమిళనాడు 4) కర్ణాటక 2. రాజస్థాన్లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది? 1) భరత్పూర్ 2) జైపూర్ 3) ఉదయ్పూర్ 4) జోధ్పూర�
స్టూడెంట్ కెరీర్ అనగానే ఎన్నో ఆనందాలు, భావోద్వేగాలు, ఆటపాటలు గుర్తుకొస్తుంటాయి. అదే జాబ్ విషయానికి వస్తే అలాంటివేమీ ఉండవు. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. లక్ష్యాలు నిర్దేషించుకోవడం, అంచనాలను అందుకో�
1. భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టింది. అయితే అడవుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది? 1) 1981 2) 1980 3) 1988 4) 1987 2.సముద్రప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూముల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1)
న్యాయ విచారణను రాజధానిలో, స్థానికంగా కూడా కాజీలు, పండితులు నిర్వహించేవారు. సుల్తానులు కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి కనబరిచేవారు. న్యాయమందించే విషయంలో మహ్మద్ కులీ కుతుబ్ షాను...
కేంద్రప్రభుత్వం -రాజు/సుల్తాన్: ఆ కాలపు రాజ్యాలన్నింటిలాగే గోల్కొండ కూడా రాచరికపు పద్ధతినే అనుసరించింది. సుల్తాన్ రాజ్యపు సర్వాధికారి. అయితే ఉదారుడు, నీతిమంతుడుగా ఉండాలని మతగ్రంథాలు ఆదేశిస్తున్నాయి. -అ�
ఏకదేవతారాధన -Long, sedomలు ప్రతిపాదించారు. -సృష్టి మొత్తం ఒకే దేవుడి నుంచి ఉద్భవించిందని, దానితోనే మతం ప్రారంభమైనదని తెలిపారు. -వీరి వాదన ప్రకారం బహుదేవతారాధన కంటే కూడా ఏకదేవతారాధన ప్రాచీనమైనది. ప్రకార్యవాదం -ద�
అనేక కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా వాటికే ఎక్కువగా ఉంటుండటంతో విద్యార్థులు వాటివైపు ఆకర్శితులవుతున్నారు. ప్రస్తుతం బాగా ఉద్యోగ డిమాండ్...
ఆధునిక కాలంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న రంగాల్లో విద్యావిధానం ప్రముఖమైనది. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞాన విప్లవం తారా
దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా...
యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు (1300-1800) -క్రీ.శ. 1300-1600ల మధ్య ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పులకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటిది వివిధ దేశాల ప్రజలు ఇతర దేశాల నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి కనబర్�
విల్ డ్యూరాంట్ (అమెరికా) ప్రకారం.. భారతదేశం మన జాతికి కన్నతల్లి, సంస్కృత భాష ద్వారా యూరోపియన్ యూనియన్ భాషలకు జన్మనిచ్చింది. -అరబ్బుల ద్వారా గణిత విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచినది. ప్రజాస్వామ్యానికి జన్మని�
ఆధునిక ప్రపంచానికి నాగరికత నేర్పిన నేల, భూమధ్యరేఖను రెండుసార్లు దాటుతున్న, ప్రపంచంలోనే అతిపెద్ద, పొడవైన నదులు, పిరమిడ్లు, జలపాతాలు, ఆదిమ తెగలు, ప్రకృతి అందాలకు, బంగారు గనులకు నెలవు ఆఫ్రికా… ద్వీపాల సముద�