ఆర్థికాభివృద్ధి పరిణామాల్లోని ప్రధాన మార్పుల్లో ఒకటి పట్టణీకరణ. ఉత్పాదక, ఉపాధి కేంద్రీకరణతో ప్రారంభయ్యే పట్టణీకరణతో మానవ వలసలు పెరిగి తద్వారా సామాజిక, ఆర్థికరంగాల్లో భారీ మార్పులు జరుగుతాయి. ప్రపంచవ్�
1. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్కు ఉన్నప్పటికీ ఆపరిమితులను సహేతుకంగా పరిశీలించే అధికారం న్యాయస్థానాలదే. అంతేకాకుండా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పార్లమెంట్ చేసే ర�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నక్సలైట్ సమస్యే ప్రధాన కారణమని ఆంధ్ర పాలకులు పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నిజంగా నక్సలైట్లే కారణమా? లేక న�
1. ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్? 1) జావా 2) మైక్రోసాఫ్ట్ 3) విండోస్-98 4) యునిక్స్ 2. వరల్డ్వైడ్ వెబ్ (WWW)ను కనుగొన్నదెవరు? 1) ఎడ్వర్డ్ టెన్నర్ 2) బిల్గేట్స్ 3) టిమ్ బెర్నర్ లీ 4) జార్జ్ బ్రౌన్ 3. బయోడీజిల్ ఉత్పత్తిల�
గ్రూప్స్ ప్రత్యేకం – పాలిటీ 1. రాజ్యాంగ చరిత్ర క్రమంలో కింది వాటిని వరుసగా అమర్చండి. 1. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2. మింటోమార్లే సంస్కరణలు 3. మాంటెగ్ – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు 4. సైమన్ కమిషన్ నివేదిక ఎ) 2, 3, 4, 1 బి) 3, 2,
-మధ్యాహ్న భోజన పథకం – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం. – పేద కుటుంబాలకు చెందిన బాల బాలికలు మధ్యలోనే బడి మానివేయకుండా ప్రాథమికస్థాయి న�
1. తెలంగాణలో నూతన రాతియుగపు స్థావరాలు ఎక్కడ లభించాయి ? – వరంగల్, కరీంనగర్ 2. పాలకొండ (వరంగల్)లో చేతితో చేసిన కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలు లభించాయి. 3. పెద్దపెద్ద రాళ్లను రాక్షసగుళ్లు అంటారు. – వీటిని సమా�
-గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ మానవున్ని సంఘజీవి (Social Animal) అని అన్నాడు. అంటే సమాజం మానవ సంబంధాల పునాదులపై నిర్మితమైంది. సాంఘిక జీవనం అనేది మానవునికి సహజసిద్ధంగాను, అవసరంకొద్ది ప్రాప్తించేది. సకల చరాచర జీవులక
ఏంటి సార్ చాలా ఉత్సాహంగా పాట పాడుతున్నారు? అప్పుడే వచ్చిన విక్రం శశాంక్ను అడిగాడు. రావయ్యా ఇవ్వాళ కొన్ని సినిమా పాటల గురించి తెలుసుకుందాం. అదేంటి సార్? పెండ్లికెళ్తున్నాం కదా! అక్కడ ఎలాగూ పాటల కచేరీ, సంగ�
జ్ఞాపకశక్తిపైన అనేక ప్రయోగాలు చేసినవారిలో ఎబ్బింగ్ హాస్ ముఖ్యుడు. ఈయన ప్రధానంగా జ్ఞాపకశక్తి గురించి వివరించాడు. స్వల్పకాలిక స్మృతి : ఏదైనా సమాచారం మెదడును చేరినప్పుడు స్వల్పకాలిక స్మృతిలో ఉంటుంది. దీన�
-1969 ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండ బిలంలో చారు మజుందార్ రహస్య సమావేశం నిర్వహించారు. -ఈ రహస్య సమావేశానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, మామిడి అప్పలసూరి హా
ప్రపంచదేశాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వేగవంతమైన అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ పరిణామక్రమంలో ప్రజల జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధిలో అ�
1. 5880X10 21 టన్నుల ద్రవ్యరాశి, నీటికన్నా 5.52 రెట్లు అధికసాంద్రత భూమి సొంతం. గురుత్వాకర్షణ శక్తి 9.8 m/s2 భూమి గురుత్వాకర్షణ శక్తితో పోల్చినప్పుడు సూర్య చంద్రులపై గురుత్వాకర్షణ శక్తి ఎంత? 1) సూర్యునిపై 28 రెట్లు అధికం, చ�
-నిజాం పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గురుగుంట (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. -ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. ఎందుకంటే జాగీర్ల�