వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ఇప్పించారు. ఎంపీ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన నిర�
గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న సినీనటుడు ఆర్. నారాయణమూర్తిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం పరామర్శించి ధై ర్యం చెప్పారు.
పీపుల్స్స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్ట