ఇటీవలే తన చిరకాల మిత్రుడు, గ్యాలరిస్ట్ నికోలస్ సచ్దేవ్ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్కుమార్. థాయ్లాండ్లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్కు విచ్చేస�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ అజేయంగా కొనసాగుతున్నది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా గురువారం వేల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించింది.