రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేంద్రం అమలు చేస్తున్న ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఆస్యూరెన్స్ స్టాండర్స్)కు ఎంపిక కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. జిల్�
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీహెచ్సీ వైద్యాధికారి వేణుమాధవ్ మంగళవారం తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి. నాణ్యమైన వైద్యం అందుతున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దవాఖానల పరిసరాల్లో పరిశుభ్రత పెరిగింది’.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని న�