తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి, పర్యాటక రంగ బలోపేతానికి కీలకంగా మారిన జాతీయ రహదారి 365బీని పొడిగించాలని, మానేరు నదిపై రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్�
తెలంగాణ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట, సిరిసిల్ల (365బీ) జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జనగామ నుంచి దుద్దెడ వరకు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి.