Police | ఓ కారు తన కండ్ల ముందే 150 కిలోమీటర్ల వేగంతో రహదారిపై దూసుకెళ్లింది. అనుమానంతో ఎస్సై దానిని వెంబడించారు. పోలీస్ వాహనం వెంబడిస్తున్నదని కారు వేగాన్ని స్మగ్లర్ మరింత పెంచాడు.
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రిజర్వాయర్లో దిగి ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో విద్యార్థి కోసం గాల�