పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్డౌన్, షట్ డౌన్ ప్రకటించారు. పే స్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ వీబీజీ రాంజీ ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్