నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రం
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�