మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు సోమవారం అధికారులు నాలుగో విడుత నీటిని విడుదల చేశారు. 10 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు అవసరమైన విధంగా మరో రెండు తడులు నీటిని వదలనున్నట్�
నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి