దమ్మపేట :వెయ్యి కోట్ల రూపాయలతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దమ్మపేట తహాసీల్దార్ రంగా ప్రసాద్కు గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నా
వరంగల్, ఆగస్టు 8: మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో తలపెట్టిన భవన