దినదినాభివృద్ధి చెందు తూ ఆర్థిక ప్రగతి సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ముందుకు సాగుతుంటే నల్లగొండ మున్సిపాలిటీ మాత్రం ప్రగతికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ వెనక్కి వెళ్తున్నది.
కర్ధనూర్ గ్రామం భేష్ అని మాల్దీవుల ప్రతినిధుల బృందం కొనియాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో మల్దివ్ దేశం నుంచి గ్రామాల పరిశీలన, శిక్షణకు వచ్చిన 23 మందితో కూడిన ఎలెక్టెడ్ కౌన్సిల్