అబద్ధానికి మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం డిమాండ్ చేశారు.
మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యరి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ 2వ వార్డు పద్మశ్రీ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర�