పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
సీఎం కేసీఆర్ శంకుస్థాపన | వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
వరంగల్ : వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 21న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్ర