విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్ల
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు.