డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ల సమస్య దశాబ్దాల నుంచి ఉందని, ఈ సమస్యను రానున్న మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది.
Saket Gokhale | పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్క