పంటలు ఎండుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీటీసీలు ప్రశ్నించారు. గురువారం మండల పరిషత్ సమావేశపు హాలులో ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సురుసా
బీఆర్ఎస్సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర�