దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
దేశవ్యాప్తంగా ఏడేండ్లలో బ్యాంకు మోసాలు 5 ట్రిలియన్లను అధిగమించాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసం�
కామారెడ్డి టౌన్/ ఎల్లారెడ్డి, మే 6: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తిరునగరి శ్రీకాంత్, ఆయన కూతురు హిమలేఖ్య ఏప్రిల్ 30న ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని (టాంజానియా పర్వతం గిల్మ