ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్ఠానం పరిశీలకులు�
ఒడిశా బీజేపీ శాసన సభా పక్షం సమావేశం నేడు (మంగళవారం) జరుగుతుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిక�