సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేతినిండా పనిలేక, ఆర్థిక భరోసానిచ్చే వారు కానరాక సమైక్యపాలనలో ఎన్నో కుట
జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు. గణపురం మం�
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి | వైద్యులు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు.