గ్రామంలోని విద్యార్థులు, యువకులకు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మినీ గ్రంథాలయం నేడు రేషన్షాపుగా మారింది. మూడు నెలలుగా అందులో నుంచే రేషన్ పంపిణీ చేస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ
ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�