రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. చిన్నారుల్లో పోషకాహారలోపం నివారణ, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ సూచనతో స్థానిక రాజీవ్నగర్లోని అంగన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరుగబోతున్నది. జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో నేటి