దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తనకు కనపడుతోంద
బొలీవియాలో సైనిక తిరుగుబాటును భగ్నం చేశారు. రాజధాని నగరం లా పాజ్లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోకి సైనికులు బుధవారం దూసుకెళ్లారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను