కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
మిడ్జిల్ ఎస్ఐ | జిల్లాలోని మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబుపై వేటు పడింది. సురేష్ బాబును మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు