ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంఈవో మారుతీరాథోడ్ అన్నారు. బాడిబటలో భాగం గా శుక్రవారం మండల పరిధిలోని హద్నూర్, ఖలీల్పూర్, మామిడ్గి, మెటల్కుంట, చాల్కి, రేజింతల్, వడ్డి, మామిడ్గి, మెటల్
ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎంఈవో శంకర్రాథోడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ఫెయిర్ నిర్వహించారు