నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె శివారులో డిండి నది ఒడ్డున గల 3500 ఏండ్ల నాటి ప్రసిద్ధిగాంచిన నిలువురాయి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవ
నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామ పరిధిలోని చారిత్రక, పురావస్తు మెన్హిర్ల(నిలువురాళ్లు)కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ సాధించే దిశగా ముందడుగు పడింది.