భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో ఉన్నదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనక గురుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భిన్నాభిప్రాయాలను అణచివేస్తే ప్రజలు వీధుల్లోక
తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు న్యాయవాది మేనకా గురుస్వామికి అరుదైన గౌరవం దక్కింది. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ నుంచి ఆమెను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికచేసింది.
Menaka Guruswamy | రాజ్యసభ (Rajya Sabha) లో తొలిసారి ఎల్జీబీటీ (LGBTQ) కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్ (West Bengal) లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ప్రకటించిన అభ్యర్థు�