‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణలకు గురువుతున్నాయి.. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి.. శ్మశాన వాటిక స్థలాలనూ వదలేట్లదు. ప్రభుత్వ
మేడ్చల్ జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 16: అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో శుక్రవారం జ�