మాతా శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్షయ పాత్ర, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుండగా, ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల
108లో మహిళ ప్రసవం | 108 అంబులెన్స్లో గర్భిణి ప్రసవించిన సంఘటన శనివారం రాత్రి కంది మండల పరిధిలో చోటు చేసుకుంది. తునికల తాండాకు చెందిన గర్భిణి సంతోష కు పురిటి నొప్పులు రావడంతో 108లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు