ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ ‘కగార్'తో దూసుకుపోతున్న భద్రతాదళాలు పెద్దఎత్తున మావోయిస్టులపై ఎదురుదెబ్బ కొట్టారు. మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసి వ్యూహాత్మకంగా తమ పాచికలను అమలుచ�
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల