జీవితం ఆగిపోకూడదంటే జాగ్రత్తలు పాటించాలి నిర్లక్ష్యం చేస్తే కొవిడ్ ముప్పు తప్పదు కుటుంబ సభ్యులకూ ప్రమాదమే అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు వీలైనంత వరకు సొంత వాహనాల్లోనే ప్రయాణించండి ఏ ప్రయాణమైనా అనుక
నిరంతరం సీసీ కెమెరాల నిఘా మాస్క్లేకుండా రోడ్డు ఎక్కితే పట్టేస్తుంది.. 8 రోజుల్లో 3,214 కేసులు నమోదు మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చేవారు ఒక్క సారి ఆలోచించండి.. మన కోసమే ప్రభుత్వం చెబుతుందనే విషయాన్ని గుర్తి�
కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం సహా కొవిడ్ నిబంధనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా.. ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్ను �
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన మాస్క్ నిబంధన పక్కాగా అమలయ్యేలా చేస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ కూడళ్లు, వారి వారి పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, స