ఎన్నికలకు ముందు జార్ఖండ్లో భద్రతా దళాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ఒక మైనర్, ఇద్దరు మహిళలు సహా కరుడుగట్టిన రెడ్ రెబెల్ మిసిర్ బెస్రా దళానికి చెందిన 15 మంది నక్సల్స్ తమ ఆయుధాలను వదిలి గురువారం పోలీసు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో అజ్ఞాత జీవితం గడుపుతున్న తెలంగాణకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. దాదాపు 60 మంది పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి నగదుతోపాటు ల్యాండ్మై�