గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలగా.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, శనగ, పొగాకు పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వేంసూరు మండలంలో గాలుల ప్రభావంతో చెట్లప�
కాలం కలిసిరాక, అకాల వర్షాలు, పూత తెగులు మొదలైన ఆటంకాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ మార్కెట్లకు మామిడి కాయల దిగుమతి రోజు రోజుకూ పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా బాట సింగారం పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో
వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్య