వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
రాయ్పూర్, మే 23: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చాడని ఓ యువకుడిని కొట్టడమే గాక అతడి ఫోన్ను పగలగొట్టిన ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణ్బీర్ శర్మపై ప్రభుత్వంపై చర్యల�