Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple )ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరి�
కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఆలయవర్గాలు శుభవార్త. 20ఏండ్ల క్రితం అనివార్య కారణాలతో రద్దు చేసిన పల్లకీసేవను తిరిగి ప్రారంభించేందుకు దేవాదాయశాఖ రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.