KTR | కేసీఆర్ సర్కారు హయాంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి సిద్ధం చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు సైతం పంటలు సాగు చేసుకున్నారని వారికి తప్పనిసరిగా నీళ్లు అందించాలని
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
సాగునీటి చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. తరలివచ్చిన గంగమ్మతో మల్కపేట మురిసిపోయింది. ఈ నేలను కాళేశ్వరం నీటితో అభిషేకిస్తానన్న అమాత్యుడు రామన్న హామీ కార్యరూపం దా�