‘రంగమార్తాండ’ సినిమా తర్వాత ఓ మంచి సినిమా చేయాలనుకుంటున్న సమయంలో దర్శకుడు సంతోష్ ఈ కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. మా బ్యానర్ పేరు రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ కావడం, సినిమా టైటిల్ కూడా అమ్మవార�
‘మూడేళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం చేస్తున్నా. అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది. ఈ సినిమా విజయంపై టీమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం’ అని చెప్పారు సుమంత్. ఆయన కథానాయకుడిగా నటించిన డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మ�
‘ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్లు, ట్విస్ట్లు ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో మీ ముందుకొస్తున్నాం. తప్పకుండా ఓ విభిన్న కథా చిత్రాన్ని చూసిన అనుభూతినిస్తుంది’ అన్నారు హీరో సుమంత్.
సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల పతాకంపై మధు కాలిపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. తాజాగా సుమంత్ ఈ
హీరో సుమంత్ కొత్త సినిమాకు ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరును ఖరారు చేశారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు.