పుణె: మహారాష్ట్రలోని పుణెలో 42 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొవిడ్ పాజిటివ్గా తేలిన తనను వార్జె మాల్వాడీ ప్రాంతంలోని హాస్పిటల్ చేర్చుకోనందుకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె భర్త ఆరో
ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్ల�